Latest News

  • పంచాయితీ ఎన్నికల అభ్యర్ధులు - 2021

     ఫిబ్రవరి 17, 2021 వ తేదీన జరగనున్న పంచాయితీ ఎన్నికలలో పోటీ చేస్తున్న 14 వార్డుల అభ్యర్ధుల వివరాలు.

     రిజర్వేషన్ లో భాగంగా ఈసారి సర్పంచ్ పదవి ST సామాజిక వర్గానికి వచ్చింది. పార్టీ గుర్తులు లేని ఎన్నికలు అయినా సరే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలనేవి జరగటం అసాధ్యం కాబట్టి రెండు పానెల్స్ కి రెండు రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.  శ్రీమతి బాణావతు వెంకటేశ్వరమ్మ పానెల్ కి తెలుగుదేశం , శ్రీమతి కట్టా సౌజన్య పానెల్ కి వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ తమ మద్దతు ప్రకటించాయి.
    . ...readmore

  • శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి వ్యాసం

    ఆ సాయంకాలం శ్రీకాకుళం నుంచి కూచిపూడి వెళ్తూ మధ్యలో ఘంటసాల వెళ్ళాం. ఘంటశాల ఒకప్పుడు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అని విని ఉండటం వల్ల గతంలో కూడా ఒకసారి వెళ్ళానుగాని, అప్పుడు ఏమి చూసానో గుర్తులేదు. కానీ అక్కడొక మహాచైత్యం ఉందని ఇప్పుడు మాత్రమే తెలిసింది. ఆ చైత్యంతో పాటు అక్కడొక పురావస్తు ప్రదర్శన శాల కూడా ఉంది.

     

    . ...readmore

  • U.S. Presidential Scholar గా గొర్రెపాటి వంశీ కృష్ణ

    ఘంటసాల గ్రామానికి చెందిన శ్రీ గొర్రెపాటి శరత్ బాబు గారి చిన్న కుమారుడు వంశి కృష్ణ అమెరికా అధ్యక్షుడు నుండి లభించే ప్రెసిడెన్షియల్  స్కాలర్ షిప్ కి ఎంపిక అయ్యాడు. ప్రతి సంవత్సరం 36 లక్షల మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసుకుంటుంటే అందులో కేవలం 161 మంది మాత్రమే ఈ స్కాలర్ షిప్ కి ఎంపిక అవుతారు. 

    . ...readmore

  • ఘనంగా బుద్ధుడి 2560 వ జయంతి

    . ...readmore

  • 2560 వ బుద్ధజయంతి

    . ...readmore

  • ఘంటసాలలోశ్రీ తనికెళ్ళ భరణి

    . ...readmore

  • ఘంటసాల విగ్రహావిష్కరణ & కచేరి

    . ...readmore

  • జలధీశ్వర భక్తి గీతాల ఆవిష్కరణ

     శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామీ వారిపై రూపొందించిన ఆడియో సిడి ని ఈరోజు శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ గజల్ శ్రీనివాస్ స్వరకల్పనలో ఆయనే స్వయంగా పాడిన సుప్రభాతం మరియు మూడు భక్తి గీతాలని శ్రీ కోలుప్రోలు మాధవరావు మరియు శ్రీమతి పోలాప్రగడ రాజకుమారి రచించారు .

    . ...readmore

  • నవనీత కృష్ణగారి ఎడ్ల విజయం

     01.04.2016 న తెనాలి లో జరిగిన ఎడ్లపందాల్లో మొదటి స్థానం లో నిలిచిన శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణ గారి ఎడ్ల జత.

    . ...readmore

  • మకరతోరణం బహుకరణ

     గ్రామం లోని షిర్డీ సాయిబాబా మందిరానికి అమెరికా వాస్తవ్యులు వడ్లమూడి వినయకుమార్ ,సింధు 1లక్ష 20 వేలు విలువ గల మకరతోరణం బహుకరించారు .వారి తరపున తండ్రి ,తల్లి వడ్లమూడి సుబ్బారావు ,వసంత లక్ష్మి కుమారి ఈరోజున .ఆలయ ధర్మకర్త .వేమూరి శరత్ చంద్ర బోస్ ,చిన్నమ్మ దంపతులకి అందచేశారు.

    . ...readmore

  • స్వచ్ఛఘంటసాల ఆర్ధిక నివేదిక

    . ...readmore