కమ్యూనిస్టు నాయకుడిగా, సిద్ధాంతాలకి కట్టుబడే క్రమశిక్షణ గల వ్యక్తిగా గ్రామాభివృద్ధి కాంక్షించే సేవకుడిగా పరిపూర్ణ జీవితాన్నిగడిపిన శ్రీ గుళ్ళపల్లి జీవితంలో విభిన్న పార్శ్వాలు ఈ కధలో కనిపిస్తాయి. జీవితపు చివర్లో చివరిదాకా వర్లు విద్యా కేంద్రం నిర్వాహకుడిగా అహర్నిశం శ్రమించిన గుళ్ళపల్లి తన సహజ సిద్ధమైన క్రమశిక్షణతో ఆ విద్యాలయం మీద కూడా చెరగని ముద్ర వేశారు
. ...readmoreరచనలలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు స్పృశించని విభాగం లేదు. రైతులు, జమిందార్లు, చరిత్ర, సాహిత్యం, రాజకీయం, మధుర జీవనం లాంటి గ్రందాలతో పాటు తన భార్య స్మ్రుతితో సతీ స్మ్రుతి అనే గ్రంధాన్ని కూడా వెలువరించారు. అలాగే తన మిత్రుల జ్ఞాపకాలతో కూడా రచించిన గ్రందమే ఈ మిత్రులు నేను.ఈ గ్రంధం మూడు భాగాలుగా స్కాన్ చేయబడింది. మిగతా రెండు భాగాలు కూడా త్వరలోనే వెలువడనున్నాయి.
. ...readmoreమధురజీవి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి జీవిత విశేషాలతో వారి ఆప్తుడు శ్రీ వేగుంట కనక రామ బ్రహ్మం గారు రాసిన గ్రంధం.చరిత్ర ని వెలుగులోకి తీసుకురావటానికి ఆయన పడిన తపన,రచనల సమయంలో ఆయన పాటించిన ప్రామాణికాలు,అడుగడుగనా ఈ గ్రంధం లో కనిపిస్తాయి.మధుర జీవనం అంతే ఎంతో సరైన అర్ధం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన గ్రంధం.
. ...readmoreమధురజీవి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి జీవిత విశేషాలతో వారి ఆప్తుడు శ్రీ వేగుంట కనక రామ బ్రహ్మం గారు రాసిన గ్రంధం.చరిత్ర ని వెలుగులోకి తీసుకురావటానికి ఆయన పడిన తపన,రచనల సమయంలో ఆయన పాటించిన ప్రామాణికాలు,అడుగడుగనా ఈ గ్రంధం లో కనిపిస్తాయి.మధుర జీవనం అంతే ఎంతో సరైన అర్ధం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన గ్రంధం.
. ...readmoreగొర్రెపాటి మహాలక్ష్మమ్మ గారు,మన గ్రామంలోనే కాక ఆనాటి అభ్యుదయ రచయిత్రులలో పేరెన్నికగన్న రచయిత్రి.చరిత్రకారుడిగా వ్యక్తుల జీవిత చరిత్రలను రాయటం లో వెంకట సుబ్బయ్య గారు సిద్ధహస్తులైతే, స్త్రీ వాద రచనలలో మహాలక్ష్మమ్మ గారు దిట్ట.
. ...readmoreగొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన అన్ని గ్రంధాలను అవలోకించుకుంటూ తన 80 ఏళ్ల వయసులో రాయలేని స్థితి లో ఉన్నా తన సాహితీ వ్యాసంగాన్ని ఆపలేదు. తుది శ్వాస వరకు రచనలే ప్రపంచం గా బ్రతికారు. పండిత వెంకట సుబ్బయ్య, కవి వెంకట సుబ్బయ్య, ఎర్ర వెంకట సుబ్బయ్య, మధుర జీవి, ఎంతో ఆప్యాయం గా పిలిపించుకున్న ఆ చరిత్ర కారుని మరో అమూల్య గ్రంధం నా సాహిత్య కృషి. 01.11.1978 న ముందుమాట రాసిన ఈ గ్రంధం సరిగ్గా 33 సంవత్సరాల తర్వాత 01.11.2011 న e-book గా రూపొందటం ఆయనకి మనమిచ్చే అరుదైన గౌరవం గా భావిద్దాం.
. ...readmore
ఇప్పటివరకు తనతో జీవితాంతం నడచి ,తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న సహధర్మ చారిణి కి తమ రచనలని అంకితమిచ్చిన రచయితలున్నారు.కానీ ప్రపంచం లో ఏ రచయితా తన భార్య గురించి ఒక గ్రంధం రాసిన దాఖలాలు లేవేమో...భార్య అంటే ఒక బానిస ,ఒక వంట మనిషి ,భార్య భర్తల సంభందం అంటే యజమాని , సేవక సంభందం అనే బూజు పట్టిన భావాలున్న దశకాల్లో జీవించిన అపురూపమైన దంపతుల కధ ఇది. అంతిమ క్షణాల్లో భార్య తో తాను గడిపిన క్షణాల్ని , ఆమెకివ్వలేకపోయిన చిన్న చిన్న ఆనందాల్ని తలుచుకుంటూ ఆమె స్మృతి తో ఆమె కోసమే రాసిన స్మృతి చిహ్నం ఈ గ్రంధం.
. ...readmoreఘంటసాల చరిత్ర - 2011 పుస్తక ప్రతులకు సంప్రదించండి.
ఆనాటి జమిందారి వ్యవస్థ పై పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రాసిన గ్రంధం....
. ...readmoreచరిత్ర యావత్తూ పోరాటం కాకపోవచ్చు కానీ పోరాటం మాత్రం చరిత్రే ...
. ...readmore