దేశ స్వాతంత్ర సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా పంచాయితి ఏర్పడింది.18-04-1918లో ఘంటసాలలో తొలి అధ్యక్ష పాలన ప్రారంభమైంది.తొలుత ఘంటసాల పాలెం,మరియు ఘంటసాల కలిసే ఉండేవి.ఎన్నికలు కూడా ఉమ్మడిగానే జరిగేవి.కాని పార్టీ కక్షల కారణంగా 1938 సెప్టెంబర్ 21న విడదీయుట జరిగినది.
ఘంటసాల సర్పంచ్ (ప్రెసిడెంట్ )గా పనిచేసినవారు
వ.సంఖ్య |
పేరు |
పనిచేసిన కాలము |
15 |
శ్రీమతి కౌతరపు నాగరత్నం | 01.08.2013 నుండి 02.08.2018 |
14 |
శ్రీ అందె జగదీష్ |
22.08.2006 నుండి 2012 |
13 |
శ్రీమతి పాల మరియమ్మ |
17.08.2001 నుండి 22.08.2006 |
12 |
శ్రీ వేమూరి శివరామకృష్ణ (పండు బాబు) |
21.10.1995 నుండి 16.08.2001 |
11 |
శ్రీ సంకా నాగబాలసుబ్రమణ్యం |
31.03.1988నుండి 20.10.1995 |
10 |
శ్రీ వేమూరి నాంచారయ్య |
29-05-1981 నుండి 30-03-1988 |
9 |
శ్రీ బండి వెంకటలక్ష్మీనారాయణ |
12-12-1974 నుండి 30-03-1976 |
8 |
శ్రీ గొర్రెపాటి బుల్లెయ్య చౌదరి |
01-07-1964 నుండి 24-09-1974 |
7 |
శ్రీ దోనేపూడి సీతారామయ్య |
10-09-1959 నుండి 01-06-1964 |
6 |
శ్రీమతి గొర్రెపాటి మహాలక్ష్మమ్మ |
31-05-1957 నుండి 29-08-1959 |
5 |
శ్రీ తుమ్మల వెంకట్రామయ్య |
09-02-1953 నుండి 04-04-1956 |
4 |
శ్రీ వేమూరి గోపాలకృష్ణయ్య |
04-12-1947 నుండి 09-02-1953 |
3 |
శ్రీ గొర్రెపాటి వెంకట్రామయ్య |
09-11-1938 నుండి 28-10-1947 |
2 |
శ్రీ వేమూరి నాగయ్య |
12-11-1934 నుండి 30-10-1936 |
1 |
శ్రీ వేమూరి వెంకయ్య |
18-04-1918 నుండి 11-11-1934 |