Latest News

  • పడమటి వీధి రామాలయం విగ్రహ ప్రతిష్ట

     జలదీశ్వరాలయం వెనుక ఉన్న పడమటి వీధి రామాలయం ఆధునికీకరణ మరియు నూతన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వేమూరి శ్రీనివాసరావు , వసుంధర దంపతుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6,2014 న విగ్రహ ప్రతిష్ట మరియు 8 ఏప్రిల్ న కళ్యాణం జరగనుంది. దోనేపూడి రామ మోహనరావు, ఉషారాణి, వేమూరి సనత్ కుమార్-నాగరాజ కుమారి,  వేమూరి ప్రసాద్- దీప్తి ల ఆర్ధిక దన్నుతో ఈ దేవాలయం కొత్త హంగులు సంతరించుకుంది. 

    . ...readmore

  • గుళ్ళపల్లి అస్తమయం

     ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, వర్లు విద్యా కేంద్రం నిర్వాహకులు, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు గారు 13. 03. 2014 వ తేది రాత్రి 10. 30 నిమిషాలకి స్వర్గస్తులయ్యారు. వారి వయసు 89 సంవత్సరాలు. వారి ఆత్మకి శాంతి కలగాలని మనసారా ఆశిస్తూ మనఘంటసాల . నెట్ తరపున వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. 


    . ...readmore

  • విజయాన్ని యాడ్ చేసుకున్నారు​

    . ...readmore

  • రుద్రభూమి ప్రారంభం

    . ...readmore

  • రుద్రభూమి ప్రారంభోత్సవం

     ఎంతో మంది వదాన్యుల దార్శనికత తో అభివృద్ధి చేసిన మన గ్రామ రుద్ర భూమి,2014జనవరి 26 న రుద్రభూమి ప్రారంభం కానుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. గ్రామస్తులంతా పాల్గొని ఈ చారిత్రక క్షణాల్లో భాగస్వాములు కాగోరుచున్నాము

    . ...readmore

  • శ్రీ వేమూరి బలరాం వితరణ

      స్వాతి పత్రిక అధినేత, మన గ్రామస్తులు శ్రీ వేమూరి బలరాం గారు గ్రామ శివార్లలో ఉన్న బ్రహ్మం గారి గుడిని సందర్శించారు. గత సంవత్సరం జూన్ లో ధ్వజ స్తంభ ప్రతిష్ట కొరకు 1. 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. పని ఒత్తిడి రిత్యా ధ్వజ స్తంభ ప్రతిష్ట కి రాలేకపోయిన ఆయన ఇటీవల షష్టి కి విచ్చేసినపుడు ఈ ఆలయాన్ని 

    . ...readmore

  • ఆంధ్రాబ్యాంకు ఎటిఎమ్ ప్రారంభం

      ​గ్రామంలో ఆంధ్రా బ్యాంకు ఎటి ఎమ్ ఈ రోజు ప్రారంభమైనది. గ్రామ సర్పంచ్ శ్రీమతి కౌతరపు నాగరత్నం, శ్రీ వేమూరి పట్టాభి లతో పాటు ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 

    . ...readmore

  • స్వాతి లో వైభవంగా సీతారామ కల్యాణం

     భద్రాద్రి సీతారాముల కల్యాణం 9.11.2013 న విజయవాడలో స్వాతి సపరి వార పత్రిక కార్యాలయం అనిల్ బిల్డింగ్స్ లో  వైభవంగా జరిగింది. 

    . ...readmore

  • కె ఎన్ ఆర్ ఆకస్మిక మృతి

     మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వై ఎస్ ఆర్ సిపి నాయకులు శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారు కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. గతం లో ఆయన కాంగ్రెస్ తరపున కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసారు. జలదీశ్వరాలయం ముందు సిమెంట్ రోడ్డు, కళామందిరం ఆయన హయాంలోనే జిల్లా పరిషత్ నిధుల నుండి కేటాయించారు. 

    . ...readmore

  • ముత్యాలమ్మ ముఖద్వార ప్రారంభం

    . ...readmore

  • ​గొర్రెపాటి మధు సంస్మరణ ​

    . ...readmore