. ...readmore
. ...readmore
. ...readmore
విశ్రాంత డ్రిల్ ఉపాధ్యాయులు శ్రీ వేమూరి దశరధ రామయ్య గారు ఈరోజు 29. 11. 2014 న పరమపదించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. శ్రీ వేమూరి శరత్ ఈయన కుమారులు
. ...readmoreఈ రోజు గ్రామంలో బుద్ధుని ముఖ ప్రతిమ లభించింది. దిరిశం వాని గూడెం దగ్గరలో ఉన్న పెన్నేరమ్మ దిబ్బ దగ్గర కాకి నాంచారయ్య అనే వ్యక్తికీ ఇది దొరకటంతో ఆయన దయ్యన్న గారి రామ కృష్ణ గారికి చూపించారు. తదనంతరం గొర్రెపాటి వెంకట రామ కృష్ణ గారి ద్వారా పురావస్తు శాఖ కి అందచేయటం జరిగింది.
. ...readmore. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావుగారి సంస్మరణ సభ, కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో 22. 03. 2014 న ఘంటసాలలో వారి స్వగ్రహమందు జరిగింది. పలువురు కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులంతా పార్టీలకతీతంగా పాల్గొని గుళ్ళపల్లి సేవలను కొనియాడారు. క్రమశిక్షణ అంకితభావం కలిగిన శ్రీ గుళ్ళపల్లి సేవలు గ్రామాభివృద్ధికి, ఐ టి ఐ కాలేజి అభివృద్దికి ఎంతగానో తోడ్పడ్డాయని పాల్గొన్న వక్తలు కొనియాడారు.