





గ్రామ జనాభా 2001 జనవరి నాటికి
. ...readmore దేశ స్వాతంత్ర సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా పంచాయితి ఏర్పడింది.18-04-1918లో ఘంటసాలలో తొలి అధ్యక్ష పాలన ప్రారంభమైంది.తొలుత ఘంటసాల పాలెం,మరియు ఘంటసాల కలిసే ఉండేవి.ఎన్నికలు కూడా ఉమ్మడిగానే జరిగేవి.కాని పార్టీ కక్షల కారణంగా 1938 సెప్టెంబర్ 21న విడదీయుట జరిగినది.
ఘంటసాల మండల పరిషత్ పాలక వర్గం