హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం Back to list

 హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం 

 

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయ్యింది. రాజీవ్ విద్యా మిషన్ చైర్మన్ గా శ్రీమతి వేమూరి ఉషారాణి రావటంతో రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ వేమూరి విశ్వేశ్వర రావు గారి చొరవతో 20 లక్షల రూపాయలు మంజూరు చేసి తాను చదువుకున్న స్కూల్ కి ఇతోధికంగా సాయపడ్డారు శ్రీమతి ఉషారాణి. ఇన్నాళ్లుగా సరైన రక్షణ లేక ఆక్రమణ కి గురవుతున్న హైస్కూల్ ప్రాంగణానికి ఒక రూపు వచ్చినట్లైంది. 
 
Dated : 11.03.2013