నోటు పుస్తకాల పంపిణీBack to list

 

గొర్రెపాటి వెంకట్రాయులు,ఉదయ భాస్కరమ్మ విద్యా ట్రస్టు తరపున ,ఘంటసాల పాలెం శివారులోని వేమూరి గోపాలరావునగర్ లో ఉన్న స్కూల్ లో పేద విద్యార్ధులకి నోటు పుస్తకాలు పెన్నులు అందచేసారు. ట్రస్టు కోశాధికారి శ్రీ గొర్రెపాటి చంద్రశేఖరరావు, కొండపల్లి రామకృష్ణ పాల్గొని నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్ధులకి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా విద్యాభివృద్దికి కృషి చేస్తున్న ట్రస్టు కమిటీ కి  విద్యార్ధులు,ఉపాధ్యాయులు కృతఙ్ఞతలు తెలియ చేశారు.

 

Dated : 16.07.2012