వేమూరి సుబ్రహ్మణ్యం అస్తమయం
శ్రీ వేమూరి సుబ్రహ్మణ్యం నిన్న మధ్యాహ్నం (22.06.2012) న దివంగతులయ్యారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. చెవిటి సుబ్రహ్మణ్యం గా ఆయన గ్రామం లో సుపరిచితులు. ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరుగుతాయి. దేవరకోట వేమూరి వారి చరిత్ర రాసిన వేమూరి నాగేశ్వరరావు గారు వీరికి స్వయానా బాబాయి. వేమూరి వారిలో రమనప్ప తెగ కి చెందిన వారు. వీరికి సంభందించిన గోత్రీకులు ఈ కింది నంబరు లో సంప్రదించగలరు.
08671254280
Dated :23.06.2012