ఫిబ్రవరి 17, 2021 వ తేదీన జరగనున్న పంచాయితీ ఎన్నికలలో పోటీ చేస్తున్న 14 వార్డుల అభ్యర్ధుల వివరాలు.
ఆ సాయంకాలం శ్రీకాకుళం నుంచి కూచిపూడి వెళ్తూ మధ్యలో ఘంటసాల వెళ్ళాం. ఘంటశాల ఒకప్పుడు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అని విని ఉండటం వల్ల గతంలో కూడా ఒకసారి వెళ్ళానుగాని, అప్పుడు ఏమి చూసానో గుర్తులేదు. కానీ అక్కడొక మహాచైత్యం ఉందని ఇప్పుడు మాత్రమే తెలిసింది. ఆ చైత్యంతో పాటు అక్కడొక పురావస్తు ప్రదర్శన శాల కూడా ఉంది.
. ...readmore
ఘంటసాల గ్రామానికి చెందిన శ్రీ గొర్రెపాటి శరత్ బాబు గారి చిన్న కుమారుడు వంశి కృష్ణ అమెరికా అధ్యక్షుడు నుండి లభించే ప్రెసిడెన్షియల్ స్కాలర్ షిప్ కి ఎంపిక అయ్యాడు. ప్రతి సంవత్సరం 36 లక్షల మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసుకుంటుంటే అందులో కేవలం 161 మంది మాత్రమే ఈ స్కాలర్ షిప్ కి ఎంపిక అవుతారు.
. ...readmore. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామీ వారిపై రూపొందించిన ఆడియో సిడి ని ఈరోజు శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ గజల్ శ్రీనివాస్ స్వరకల్పనలో ఆయనే స్వయంగా పాడిన సుప్రభాతం మరియు మూడు భక్తి గీతాలని శ్రీ కోలుప్రోలు మాధవరావు మరియు శ్రీమతి పోలాప్రగడ రాజకుమారి రచించారు .
. ...readmore01.04.2016 న తెనాలి లో జరిగిన ఎడ్లపందాల్లో మొదటి స్థానం లో నిలిచిన శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణ గారి ఎడ్ల జత.
. ...readmoreగ్రామం లోని షిర్డీ సాయిబాబా మందిరానికి అమెరికా వాస్తవ్యులు వడ్లమూడి వినయకుమార్ ,సింధు 1లక్ష 20 వేలు విలువ గల మకరతోరణం బహుకరించారు .వారి తరపున తండ్రి ,తల్లి వడ్లమూడి సుబ్బారావు ,వసంత లక్ష్మి కుమారి ఈరోజున .ఆలయ ధర్మకర్త .వేమూరి శరత్ చంద్ర బోస్ ,చిన్నమ్మ దంపతులకి అందచేశారు.
. ...readmore. ...readmore