నవంబర్ 30 ,2011 షష్టి పండుగ సందర్భం గా గ్రామంలోని సుబ్రమణ్య స్వామి దేవాలయం కన్నుల పండుగగా ముస్తాబయ్యింది. మన గ్రామం నుంచే కాక చుట్టుపక్కలనుంచి వచ్చిన భక్తులతో దేవాలయం కిట కిటలాడింది.ముందు రోజు జగాజ్యోతి ప్రజ్వలనతో పాటు ఆ రాత్రి హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. తెల్లవారు జాము 3.30 నిమిషాల వరకు నాటకం కొనసాగింది.ఈ రోజు కొన్ని వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.