ఉత్సాహంగా ఎడ్ల పందాలు

ఉత్సాహంగా ఎడ్ల పందాలు

"భూ" కైలాస్

గొర్రెపాటి ట్రస్ట్ సేవలు అభినందనీయం

గొర్రెపాటి ట్రస్ట్ సేవలు అభినందనీయం

ఘనంగా శ్రీరామ నవమి

ఘనంగా శ్రీరామ నవమి

ఘంటసాల ఆరాధనోత్సవాలు

ఘంటసాల ఆరాధనోత్సవాలు

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

Teample Pages

 జలధీశ్వరాలయం తర్వాత అతి ప్రాచీనమైనది మన విశ్వేశ్వరాలయం.ఈ ఆలయం శిధిలమైపోగా బోలెం గుంటలో లింగాకారమును తెచ్చి మట్టి ఆడుసు తో చిన్న ఆలయమును కట్టించారు.కొంతకాలానికి అదీ శిధిలమైపోగా రెంటచింతల అచ్చన్న అనే ఆయన కాశీ నుంచి ఒక లింగమును తెచ్చి వేమూరి ఘంటయ్య గారి సహకారముతో ఇపుడు ఆలయమున్న ప్రదేశంలో 1860లో నిర్మించారు.

 

ఈ గుడి ని 1813లో గొర్రెపాటిచెంచయ్య గారి కుమారుడు కృష్ణమ్మ జలధీశ్వరాలయ ప్రాంగణంలో కట్టించారు .ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఊరి ఆడపడుచుల గుడి .షష్టి గుడి గా అందరికీ సుపరిచితమైనది.నాటి నుంచి నేటి వరకు మార్గశిర శుద్ధ షష్టి కి సుబ్బారాయుడి కల్యాణం రంగ రంగ వైభవంగా జరుగుతుంది .