





ఈ గుడి ని 1813లో గొర్రెపాటిచెంచయ్య గారి కుమారుడు కృష్ణమ్మ జలధీశ్వరాలయ ప్రాంగణంలో కట్టించారు .ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఊరి ఆడపడుచుల గుడి .షష్టి గుడి గా అందరికీ సుపరిచితమైనది.నాటి నుంచి నేటి వరకు మార్గశిర శుద్ధ షష్టి కి సుబ్బారాయుడి కల్యాణం రంగ రంగ వైభవంగా జరుగుతుంది .
. ...readmore