​జలధీశ్వరస్వామికి పల్లకీ బహుకరణBack to list

శ్రీమతి వేములపల్లి కాశీఅన్నపూర్ణ గారి జ్ఞాపకార్ధం వారి మనుమరాలు, శ్రీ వేములపల్లి వీర శేఖర్ గారి కుమార్తె సావిత్రి , అల్లుడు వడ్లమూడి కిరణ్ చంద్ గార్లు ​జలధీశ్వర స్వామికి 75000 రూపాయలతో పల్లకీ బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ వేములపల్లి వీర శేఖర్, శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణ , శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.  
 
 
Dated : 19.08.2015